ఇటీవల ఏపీ సీఎం జగన్ ను రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ స్వయంగా ఇంటికి వచ్చి కలిసిన సంగతి తెలిసిందే . వారి మధ్య ఏం చర్చలు జరిగాయన్నది రహస్యంగానే ఉంది . దీనిపై అనేక ఊహాగానాలు ఉన్నాయి . ఈ విషయంపై భేటీ జరిగినే రోజేన“న్యూస్ ఇండియా24/7 నేషనల్ తెలుగు న్యూస్ నెట్వర్క్”అసలు గుట్టు బయటపెట్టింది . ఇంతకీ జగన్ ను ముఖేష్ కలవడానికి అసలైన కారణం ఏంటో తెలుసా అంటూ అసలు విషయం చెప్పేసింది .పరిమళ్ నత్వానీ అనే ఎంపీకి రాజ్యసభ సీటు కోసం ముఖేష్ జగన్ వద్దకు వచ్చారని తెలిపింది . ఈ నత్వానీ ఏపీ కోటాలో త్వరలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయ్యే అవకాశం ఉందని చెప్పింది . ఇంతకీ ఈ నత్వానీ ఎవరో తెలుసా అంటూ అతని వివరాలు బయటపెట్టింది…
Read MoreDay: March 4, 2020
జగిత్యాల హనీట్రాప్లో కొత్తట్విస్ట్
కాశ్మీర్ స్పెషల్ పోలీస్ బృందం జగిత్యాల జిల్లా మల్లాపూర్కు వచ్చింది. మల్లాపూర్ మండలం కుస్తాపూర్కు చెందిన రాకేష్ అనే వ్యక్తిపై.. గతంలో కశ్మీర్లో పోలీసులు కేసు నమోదు చేశారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్థాపూర్ వాసి లింగన్నను జమ్ముకశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశద్రోహం కింద అరెస్టయిన వ్యక్తికి లింగన్న డబ్బులు పంపాడని పోలీసులు తెలిపారు. దుబాయ్లో ఉంటున్న స్నేహితుడి సూచన మేరకు నగదు పంపినట్లు వివరించారు. రూ.5వేల నగదును గూగుల్ పే యాప్ ద్వారా రాకేశ్ అనే వ్యక్తికి బదిలీ చేసినట్లు సమాచారం. మరోవైపు టెర్రరిస్టులకు రాకేష్ ఆర్థిక సహకారాలు అందించినట్లు ఆరోపణలు రావడంతో కశ్మీర్ పోలీసులు లింగన్నను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల జమ్ముకశ్మీర్లోని ఓ పోలీస్స్టేషన్పై దాడి చేసిన ఘటనపై రాకేశ్ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అతని బ్యాంక్ అకౌంట్లు పరిశీలిస్తున్న…
Read Moreఫేస్బుక్లో ఫ్రెండ్ అయ్యింది… పెళ్లంటూ బుక్ చేసింది.. గుంటూరు “కిలేడీ లీలలు”
ప్రస్తుతం అంతా ప్రపంచాన్ని స్మార్ట్ఫోన్ యుగం శాసిస్తోంది. ఎవరికివారు అర చేతిలో స్మార్ట్ ఫోన్ పెట్టుకొని సోషల్ మీడియాను ఉపయోగిస్తూ ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో వీక్షిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఎక్కడ ఎక్కడో ఉన్న వాళ్లంతా సోషల్ మీడియా అనే కుగ్రామం తో ఒక్కటై పోతున్నారు. సోషల్ మీడియా అనేది ప్రపంచ సరిహద్దులు చెరిపేసింది. సోషల్ మీడియాను సరిగా వాడుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ? అన్ని మైనస్లు కూడా ఉన్నాయి. చాలా మంది పోకిరీ అబ్బాయిలు సోషల్ మీడియాలో అమ్మాయిలను వేధించడం ఇప్పటి వరకు చూశాం.. అయితే ఇందకు రివర్స్ సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. గుంటూరుకు చెందిన ఓ యువకుడు డిగ్రీ (బీఎస్సీ) చదువుతున్నాడు. అయితే మూడు నెలల క్రితం అతడు అదే జిల్లాలోని వినుకొండకు చెందిన ఓ అమ్మాయి ఫేస్బుక్…
Read Moreసినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మెగాస్టార్ ..
అన్ని సమస్యల పరిష్కారానికి ముందడుగు ..! టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దరికం అంటే అందరికీ గుర్తొచ్చేపేరు దర్శకరత్న దాసరి నారాయణ రావు గారు. ఇండస్ట్రీలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చిన ఏ చిన్నపాటి గొడవలు జరిగినా అందరూ ఆయన గుమ్మం వైపే చూశేవారు. అన్నదే తడువుగా దాసరి గారు తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతీ ఒక్కర్కి వచ్చిన సమస్యలకు పరిష్కారం చూపించేవారు. అయితే దాసరి గారి మరణం తర్వాత చాలా రోజుల పాటు ఆ లోటు అలాగే ఉండిపోయింది. తమ సినిమాలకు ఎవరైనా పెద్ద దిక్కు వచ్చి ప్రమోషన్ చేస్తే బాగుండని అందరూ ఎదురుచూశారు. ఇక తాము ఎదుర్కునే సమస్యలను కూడా ఎవరితో చెప్పాలా అన్న తర్జన భర్జనలో ఉండేవారు. అయితే ఆ లోటును భర్తీ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి ముందుకు వస్తారని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఒకరకంగా ఇది…
Read More