న్యూస్ ఇండియా 24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్,,… హైదరాబాద్: రంజాన్ మాసంలో ఘుమఘుమలాడే హలీం తయారీ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పాతనగరంలోని శాలిబండ, సయ్యద్అలీ ఛబుత్రా, మదీనా, చార్మినార్ దూద్బౌలి తదితర ప్రాంతాల్లో రంజాన్ మాసంలో మదిని దోచే జిహ్వచాపల్యంతో తనదగ్గరికి రప్పించుకునే హలీం అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి. హలీంల తయారీ కోసం బట్టీలను ఇప్పటికే సిద్ధం చేస్తున్న నిర్వాహకులు హలీంను రుచుల సమ్మేళనం చేసే డేగ్చాలను తయారు చేస్తున్నారు. పాతనగరంలోని పలు ప్రాంతాల్లో డేగ్చాలకు కలాయి పూతలను అద్దే పనులు వేగంగా సాగుతున్నాయి. కట్టెలను మండిస్తూ డేగ్చాలను వాటిపై వేడి చేస్తుంటారు. ఆహారం ఇనుప వస్తువులపై వేడి చేయడం మూలంగా పావడకుండా డేగ్చాల అంతర్భగంలో కలాయి పూత (వెండి)ను అద్దుతారు. మరోవైపు రంజాన్ సమీపిస్తున్న తరుణంలో నగరంలో చేతినిండా పనిని అందిపుచ్చుకోవడానికి ఇతర ప్రాంతాల నుంచి…
Read MoreDay: May 2, 2019
ఈ నెల 13 నుంచి మూడు రోజులపాటు శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు
న్యూస్ ఇండియా 24/7నేషనల్ న్యూస్ నెట్వర్క్.. * 13 నుంచి మూడు రోజులపాటు పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు * ఆ మూడు రోజుల్లో నిలిచిపోతున్న శ్రీవారి సేవలు * కానుకల లెక్కింపునకు అదనపు పనివేళలు తిరుమలలో ఈ నెల 13 నుంచి మూడు రోజులపాటు శ్రీవారి ఆర్జిత సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మూడు రోజుల్లో శ్రీ పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను ఈ మూడు రోజుల్లోనూ నిలిపివేయనున్నట్టు పేర్కొంది. కాగా, కానుకల లెక్కింపు విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అదనపు సిబ్బందిని నియమించిన టీటీడీ అధికారులు పరకామణి పని వేళలను కూడా పెంచారు. తిరుపతి పరకామణికి తరలించేందుకు బుధవారం ఉదయం వందలాది నాణేల బస్తాలను ఒకేసారి బయటకు తీసుకురావడంతో కొంత…
Read Moreనేడు సచివాలయానికి చంద్రబాబు…!
న్యూస్ ఇండియా 24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…చాలా రోజుల తరువాత ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, నేడు సచివాలయానికి వెళ్లనున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన తరువాత, ఆయన సచివాలయానికి రాలేదు. దాదాపు నెలన్నర పాటు ఎన్నికల ప్రచారంలోనే బిజీగా ఉండిపోయిన ఆయన, ఎన్నికల తరువాత కొన్ని రోజులు సేదదీరేందుకు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించి వచ్చారు. ఆపై తనకు మిత్రులైన రాజకీయ నేతలకు అనుకూలంగా ప్రచారం నిర్వహించేందుకు పలు రాష్ట్రాలకు వెళ్లారు. ఉండవల్లి ప్రజా వేదిక నుంచే కొన్ని సమీక్షలు చేశారు. కానీ, నేడు ఫణి తుఫాను చూపనున్న ప్రభావం, అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చేందుకు ఆయన సచివాలయానికి వచ్చి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న అధికారులు హాజరవుతారని తెలుస్తోంది.
Read Moreಚಿಂಚೋಳಿ ಉಪ ಚುನಾವಣೆ : 27 ಅಭ್ಯರ್ಥಿಗಳಿಂದ ನಾಮಪತ್ರ
THE NEWS INDIA KANNADA NATIONAL NEWS NETWORK…ಕಲಬುರಗಿ, ಮೇ 02 : ಚಿಂಚೋಳಿ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಉಪ ಚುನಾವಣಾ ಕಣದಲ್ಲಿ 27 ಅಭ್ಯರ್ಥಿಗಳಿದ್ದಾರೆ. ನಾಮಪತ್ರವನ್ನು ವಾಪಸ್ ಪಡೆಯಲು ಗುರುವಾರ ಕೊನೆಯ ದಿನವಾಗಿದ್ದು, ಮೇ 19ರಂದು ಚುನಾವಣೆ ನಡೆಯಲಿದೆ. ಉಪ ಚುನಾವಣೆಗೆ ನಾಮಪತ್ರ ಸಲ್ಲಿಸಿದ ಅಭ್ಯರ್ಥಿಗಳ ನಾಮಪತ್ರಗಳ ಪರಿಶೀಲನಾ ಕಾರ್ಯ ಮಂಗಳವಾರ ಮುಕ್ತಾಯಗೊಂಡಿದೆ. ಎಲ್ಲಾ 27 ಅಭ್ಯರ್ಥಿಗಳ ನಾಮಪತ್ರ ಕ್ರಮಬದ್ಧವಾಗಿದೆ. ಮೇ 23ರಂದು ಕಲಬುರಗಿ ಜಿಲ್ಲೆಯ ಚಿಂಚೋಳಿ ಉಪ ಚುಣಾವಣೆ ಫಲಿತಾಂಶ ಪ್ರಕಟವಾಗಲಿದೆ. ನಾಮಪತ್ರಗಳ ಪರಿಶೀಲನೆ ನಡೆಸಿದ ನಂತರ ಎಲ್ಲ 27 ಅಭ್ಯರ್ಥಿಗಳ ನಾಮಪತ್ರಗಳು ಕ್ರಮಬದ್ಧವಾಗಿವೆ ಎಂದು ಚಿಂಚೋಳಿ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಚುನಾವಣಾಧಿಕಾರಿ ಸೋಮಶೇಖರ ಎಸ್.ಜಿ. ಹೇಳಿದ್ದಾರೆ. ನಾಮಪತ್ರ ಹಿಂದಕ್ಕೆ ಪಡೆಯಲು ಮೇ 2 ಕೊನೆಯ ದಿನ.
Read More